విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

MBNR: జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగి, ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా భూత్పూర్ మండలం కొత్తమొల్గరలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వడ్డేమాన్, మహమ్మదాబాద్ 43.4°C, సల్కర్ పేట 43.3°C, సేరివెంకటాపూర్ 43.2°C, అడ్డాకల్, నవాజ్ పేట 43.0°C, పారుపల్లి 42.9°C, కౌకుంట్ల 42.7, మహబూబ్ నగర్ 42.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.