'ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది'
SKLM: ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో హిరమండలం మండలం గులుమూరు మజ్జి భాగ్యలక్ష్మీ అనారోగ్యంతో కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.1,00,000 లక్ష చెక్కును కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు.