ప్రజావాణికి 224 ఫిర్యాదులు

ప్రజావాణికి 224 ఫిర్యాదులు

JN: కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రజల నుంచి వచ్చిన 224 వినతి పత్రాలను స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు గోపీరాం, వెంకన్నతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.