నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

MNCL: కోటపల్లి మండలంలో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ అడిషనల్ అసిస్టెంట్ ఇంజినీర్ వెంకటేశ్వర్లు తెలిపారు. కిష్టంపేట నుంచి కోటపల్లి వెళ్లే 33KV లైన్ మరమ్మతుల కారణంగా సబ్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పవర్ కట్ చేస్తామన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.