విశాఖకు మరో రూ.98 వేల కోట్ల పెట్టుబడులు

విశాఖకు మరో రూ.98 వేల కోట్ల పెట్టుబడులు

VSP: 1GW హైపర్ స్కేల్ డేటా సెంటర్ తీసుకొస్తున్నట్లు ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. విశాఖకు మరో రూ.98 వేల కోట్ల పెట్టుబడులు రాబోతున్నట్లు వెల్లడించారు. రిలయన్స్-JV డిజిటల్ కనెక్షన్ ఏపీని ఎంచుకుందని వివరించారు. విశాఖను డేటా క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తున్నామని తెలిపారు.