సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి: జగన్
CTR: వైసీపీ సోషల్ మీడియా, ఐటీ వింగ్ విభాగం ఎంతో కీలకమని.. ఇందులోని సభ్యులు ఉత్సాహంగా పనిచేయాలని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. పుంగనూరు నియోజకవర్గంలోని ఆ విభాగాల సభ్యులు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం జగన్ను కలిశారు.