యూనివర్సిటీని ప్రారంభించనున్న CM రేవంత్
BDK: సీఎం రేవంత్ రెడ్డి త్వరలో కొత్తగూడెం చేరుకోనున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరుతో ఏర్పాటు చేసిన ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ఆయన ప్రారంభించబోతున్నారు. అనంతరం అక్కడే జరిగే ప్రజాపాలన విజయోత్సవాల్లో సీఎం పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.