ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం: MLA
E.G: తమను, టీడీపీని నమ్ముకుని ఉన్న ప్రతి కార్యకర్తకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. విద్య, వైద్యం నిమిత్తం, కుటుంబ అవసరాల కోసం ఐదుగురికి MLA భవానీ ఛారిటబుల్ ట్రస్టు తరపున మంగళవారం రూ.50 వేలు ఆర్ధిక సహాయం అందించారు. ఈ మేరకు కార్యకర్తల అవసరాలను టీడీపీ నాయకులు గుర్తించి ఆర్థిక సహాయం చేశారు.