నేడు జిల్లాలో పర్యటించనున్న మంత్రి నాదెండ్ల

నేడు జిల్లాలో పర్యటించనున్న మంత్రి నాదెండ్ల

E.G: మంత్రి నాదెండ్ల మనోహర్ నేటి నుంచి 26వ తేదీ వరకు ఉ.గో.జిల్లాలో పర్యటించనున్నట్లు ఆయన కార్యాలయం ప్రకటించింది. ఇవాళ ఉదయం విజయవాడ నుంచి బయలుదేరి ఏలూరు జిల్లా ఐఎస్ జగన్నాథపురం చేరుకుంటారు. అక్కడ Dy.Cmతో కలిసి వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు. మధ్యాహ్నం తూ.గో జిల్లా దేవరపల్లి, రాజమండ్రిలో అధికారులు, ప్రజాప్రతినిధులతో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు.