తాగి బండ్లు నడిపిన ఐదుగురికి జరిమానా: సీఐ

తాగి బండ్లు నడిపిన ఐదుగురికి జరిమానా: సీఐ

NZB: మద్యం తాగి వాహనాలు నడిపిన ఐదుగురికి రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.50,000 జరిమానాను ఆర్మూర్ సెకండ్ క్లాస్ స్పెషల్ కోర్ట్ మెజిస్ట్రేట్ గట్టు గంగాధర్ విధించారని ఆర్మూర్ సీఐ సత్యనారాయణ తెలిపారు. తాగి వాహనాలు నడపొద్దని మంగళవారం సూచించారు. వాహనదారులు తమ వాహనాలకు సంబంధించి ధ్రువపత్రాలను సక్రమంగా ఉంచుకోవాలన్నారు.