విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి

AP: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ హైస్కూల్‌ను పరిశీలించిన ఆయన విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజన నాణ్యత గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్య ప్రమాణాలు, భోజన వసతులపై అధికారులకు పలు సూచనలు చేశారు.