'ప్రేమ త్యాగం విలువలను గుర్తు చేసేదే ఈస్టర్'

'ప్రేమ త్యాగం విలువలను గుర్తు చేసేదే ఈస్టర్'

EG: క్రీస్తు పునరుత్థాన పర్వదినమైన పవిత్ర ఈస్టర్ సందర్భంగా రాజమండ్రి రూరల్ ధవళేశ్వరంలో జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన ఈస్టర్ సేవా కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ఆదివారం పాల్గొన్నారు. పునరుత్థానాన్ని స్మరించుకుంటూ, సమాధుల తోట వద్ద నివాళులర్పించారు. క్రైస్తవ సోదర సోదరీమణులకు బట్టర్ మిల్క్, బ్రెడ్ పంపిణీ చేశారు. ప్రేమ, త్యాగం విలువలను గుర్తు చేస్తుందన్నారు.