మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
* జిల్లాలో నియమించబడ్డ పీవోలు ఎన్నికల కోసం హాజరు కావాలి: కలెక్టర్ విజయేంద్ర బోయి
* బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో పంటలకు గరిష్ట ధర రూ.1971
* గ్రామపంచాయతీ ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్ బోయి
* ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగ : ఎస్పీ జానకి