VIDEO: పర్ణశాల ప్రధాన రహదారిపై భారీగా చేరిన వరద నీరు

VIDEO: పర్ణశాల ప్రధాన రహదారిపై భారీగా చేరిన వరద నీరు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పర్ణశాల వద్ద ప్రధాన రహదారిపై భారీగా గోదావరి వరద చేరుతుంది. గురువారం ఉదయం నాటికి పర్ణశాల వద్ద గోదావరి నీరు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నిరంతరం వరద ఉధృతిని పరివేక్షణ చేస్తున్నామని తెలియజేశారు. వరద ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు.