శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎంపీ
VZM: సీఎం చంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకొని MP కలిశెట్టి అప్పలనాయుడు సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి చందనోత్సవం సందర్భంగా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని, స్వామి వారి దివ్య ఆశీస్సులు సీఎం చంద్రబాబు పై చల్లగా ఉండాలని స్వామివారిని వేడుకుంటూ ఆయన పరిపాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకొన్నట్లు తెలిపారు.