మాల్యాద్రి స్వామి ఆలయం ఆదాయం ఎంతంటే..?
NLR: వలేటివారిపాలెం మండలంలోని మాలకొండ శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.11,67,843 ఆదాయం వచ్చినట్లు EO చంద్రశేఖర్ తెలిపారు. అన్న ప్రసాదానికి రూ.5,65,023, ప్రత్యేక దర్శనానికి రూ. 2,40,200, లడ్డూ ప్రసాదానికి 2,54,025, తలనీలాలకు .28,975 విధంగా పూజలకు సంబంధించి రూ.27,210, రూమ్ అద్దెల ద్వారా మరో రూ.35,910 సమకూరిందని వివరించారు.