డ్రగ్స్ తరలిస్తున్న ఐదుగురు అరెస్టు

డ్రగ్స్ తరలిస్తున్న ఐదుగురు అరెస్టు

TG: హైదరాబాద్‌లో డ్రగ్స్ తరలిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్‌ఫోర్స్, లంగర్‌హౌస్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి రూ.70 లక్షల విలువైన 5 కిలోల హాష్‌ఆయిల్, 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు విజయనగరం వాసి వియజ్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.