నీట్‌ పీజీ పరీక్ష పిటిషన్లపై విచారణ

నీట్‌ పీజీ పరీక్ష పిటిషన్లపై విచారణ

నీట్ పీజీ పరీక్షపై దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు ప్రారంభించింది. నీట్ పీజీ పరీక్షను 2 షిఫ్టుల్లో నిర్వహించాలని నేషనల్ ఎగ్జామ్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జూన్ 15న నీట్ పరీక్షను కంప్యూటర్ బేస్ టెస్టు ద్వారా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దీనిని సవాల్ చేస్తూ పిటిషన్లపై ఈ వారంలోనే విచారణ జరుపుతామని CJI జస్టిస్ గవాయ్ తెలిపారు. ఈ క్రమంలో విచారణను మొదలుపెట్టారు.