జిల్లాలో ప్రారంభమైన పోలింగ్

జిల్లాలో ప్రారంభమైన పోలింగ్

MDK: జిల్లాలో ఆళ్ళదుర్గ్, రేగోడు, టేక్మల్, హవేలిఘన్ పూర్, పాపన్నపేట, శంకరంపేట(A) మండలాలకు సంబంధించి మొదటి విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉ. 7 గంటల నుంచి మ. 1 గంట వరకు ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఈ క్రమంలో పోలింగ్ బూత్‌ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, మధ్యాహ్నం 2 గంటలకు ఓట్లను లెక్కించి విజేతలను ప్రకటిస్తారు.