సేవా పురస్కారాలకు ఎంపికైన పోలీసు అధికారులు

సేవా పురస్కారాలకు ఎంపికైన పోలీసు అధికారులు

CTR: పోలీసు శాఖలో ఉత్తమ సేవలందించిన పలువురు జిల్లా పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాలను ప్రకటించింది. రాజశేఖర్ రాజు (ASP), గోపాల్ (RSI), చిత్తూరు వన్ టౌన్ సీఐ మహేశ్వర, ఐరాల ఏఎస్సై వేణుగోపాల్ నాయుడు, ఎస్ఆర్ పురం ఏఎస్సై పరంధామనాయుడు, హెడ్ కానిస్టేబుల్స్ ఉదయ్ కుమార్, సుమన్, సురేష్, ఢిల్లీ ఎంపికైన వారిలో ఉన్నారు.