డీజీపీ స్వాగతం పలికిన కలెక్టర్

డీజీపీ స్వాగతం పలికిన కలెక్టర్

NRML: భరోసా కేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చిన డీజీపీ శివధర్ రెడ్డికి కలెక్టర్ అభిలాష అభినవ్, SP జానకి షర్మిల పూల మొక్కలు అందించి ఘన స్వాగతం పలికారు. డీజీపీకి స్వాగతం పలికిన వారిలో అదనపు ఎస్పీలు రాజేశ్ మీనా, సాయి కిరణ్, తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పోలీస్ సేవలపై ఉన్నతాధికారులతో డీజీపీ చర్చించారు.