ప్రొద్దుటూరు- బెంగళూరుకు రైలు నడపాలని సీఎంకు వినతి

ప్రొద్దుటూరు- బెంగళూరుకు రైలు నడపాలని సీఎంకు వినతి

KDP: ప్రొద్దుటూరు మీదుగా బెంగుళూరుకు రైలు నడపాలని సీఎం చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేసినట్లు స్థానిక మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి తెలిపారు. గురువారం అసెంబ్లీ కార్యాలయంలో చంద్రబాబుతో సమావేశమై వినతి పత్రం ఇచ్చామన్నారు. కొత్త రైల్వే ట్రాక్ నిర్మాణం అవసరం లేకుండానే, నంద్యాల నుంచి ప్రొద్దుటూరు, తాడిపత్రి, ధర్మవరం మీదుగా బెంగుళూరుకు రైలు నడపాలని సీఎంను కోరారు.