కవితను కలిసిన మలిదశ ఉద్యమకారులు

కవితను కలిసిన మలిదశ ఉద్యమకారులు

NLG: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను నిన్న రాత్రి తెలంగాణ మలిదశ ఉద్యమకారుల అసోసియేషన్ నాయకులు కలిశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6గ్యారంటీలలో భాగంగా ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలంతో పాటు గౌరవ భృతి ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వారు ఆమెను కోరారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారాన్ని కృషి చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.