VIDEO: మానవత్వానికి మాయని మచ్చ..!

VIDEO: మానవత్వానికి మాయని మచ్చ..!

GNTR: మానవత్వం మంట కలుస్తుంది అనడానికి నిలువెత్తు నిదర్శనం ఈ దృశ్యం. జోరు వానలో నిర్జీవంగా మిగిలిన ఈ మృతదేహమే దానికి సాక్ష్యం. గుంటూరు అరండల్ పేట లైనులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం శనివారం కురిసిన వర్షంలో తడిసి ముద్దైంది. అటుగా వెళ్ళే వారు చూస్తూ వెళ్ళారే తప్పా పట్టించుకున పాపాన పోలేదు. చాలా సేపటి తర్వాత మున్సిపల్ సిబ్బంది అనాద మృతదేహాన్ని తొలగించారు.