3 రోజుల్లో 900లకుపైగా డ్రోన్లతో దాడి: ఉక్రెయిన్

3 రోజుల్లో 900లకుపైగా డ్రోన్లతో దాడి: ఉక్రెయిన్

తమ దేశంపై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆరోపించారు. ఇస్తాంబుల్‌లో శాంతి చర్చలు జరిపినా దాడులు ఆగడం లేదని విమర్శించారు. కేవలం మూడు రోజుల్లో 900లకు పైగా డ్రోన్ల, క్షిపణులతో దాడి చేసినట్లు వెల్లడించారు. దాడులు చేయకుండా రష్యాను కట్టడి చేసేందుకు అమెరికా, యూరప్‌లు కఠిన ఆంక్షలు విధించాలని కోరారు.