ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా మంత్రి
PPM: గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంద్యారాణి సాలూరులో సోమవారం రాత్రి ముస్లింలకు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మత సామరస్యానికి, సోదర భావానికి రంజాన్ ప్రతిక అని అన్నారు. ఈ పవిత్ర రంజన్ మాసం ముస్లింలకు ఎంతో ప్రత్యేకమని, ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసారు.