'దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయండి'

'దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయండి'

KMR: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా మే నెల 20వ తేదీన నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మేను విజయవంతం చేయాలని సీఐటీయూ ఉపాధ్యక్షుడు పాలడుగు సుధాకర్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు.