బియ్యం కోసం మహిళల పడిగాపులు

బియ్యం కోసం మహిళల పడిగాపులు

NLR: రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం.. రేషన్ లబ్ధిదారులకు శాపంలా మారింది. వరికుంటపాడు మండలం తూర్పు బోయమడుగుల గ్రామంలో ఈ నెల16 దాటినా రేషన్ పంపిణీ చేయలేదు. దీంతో శుక్రవారం ఉదయం నుంచే క్యూలో సంచులు పట్టుకొని లబ్ధిదారులు ఎదురుచూపులు చూస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఎండీయూ వాహనాలు రేషన్ పంపిణీ చేయడంలేదు.