నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం

అన్నమయ్య: రాయచోటిలోని కలెక్టరేట్లో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ నిశాంత్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. మండల, డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కానీ అర్జీదారులు మాత్రమే జిల్లా కేంద్రంలో నిర్వహించే పరిష్కార వేదికకు రావాలని ఆయన అన్నారు. అర్జీదారులు సమాచారాన్ని తెలుసుకునేందుకు 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని సూచించారు.