జిల్లాలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జాబ్ మేళా

జిల్లాలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జాబ్ మేళా

ప్రకాశం: కనిగిరిలోని అమరావతి గ్రౌండ్‌లో నేడు HERO కంపెనీ ద్వారా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు MLA ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్ చదివిన నిరుద్యోగ యువతీ యువకులు అర్హులన్నారు. ఇంటర్వ్యూలలో ఎంపికైన వారికి వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.