మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నేటి పర్యటన వివరాలు

మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నేటి పర్యటన వివరాలు

NDL: నేడు కొలిమిగుండ్ల మండలం తుమ్మలపెంట గ్రామంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించనున్నారు. తుమ్మలపెంట గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ముఖ్యఅతిథిగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొననున్నారు. మండలంలోని అధికారులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వ్యక్తిగత కార్యదర్శి మురళీమోహన్ రెడ్డి తెలిపారు.