ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపడితే చర్యలు: కలెక్టర్

ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపడితే చర్యలు: కలెక్టర్

WNP: ప్రభుత్వ స్థలాల్లో అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టినా, కబ్జా చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. నాగరాలలో ఓ సామాజిక వర్గం వారి కుల దైవం ఆలయాన్ని ప్రభుత్వ స్థలంలో నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో అధికారులు సందర్శించి నిర్మాణం కూల్చివేశారు. ఇలాంటివి చట్టరీత్యా నేరమన్నారు.