నీటి ప్రవాహ ఉద్ధృతితో నిలిచిన రాకపోకలు

నీటి ప్రవాహ ఉద్ధృతితో నిలిచిన రాకపోకలు

KDP: పెన్నా నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆ దారి మీదుగా కమలాపురం నుంచి గంగవరం మీదుగా చాపాడుకు రాకపోకలు సాగిస్తారు. ఈ మార్గంలో లో లెవెల్ వంతెన వల్ల సమస్య ఎదురవుతోందని ఆ ప్రాంత వాసులు అంటున్నారు.