ఓల్డ్ సిటీలో నేడు పవర్ కట్
HYD: మరమ్మతుల కారణంగా ఇవాళ పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు చార్మినార్ సీబీడీ ఏడీఈ తెలిపారు. కిషన్బాగ్ ఓహెచ్, ఎన్ఎంగూడ ఓహెచ్, తేజస్వినినగర్, ఆర్ష్ మహల్, షరీఫ్ నగర్, అల్లాహ్ మసీదు, ఎన్.ఎం.గూడ యూజీసీ, హుడా కాలనీ, అసద్ బాబానగర్ విద్యుత్ ఫీడర్ల పరిధిలోని ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.