ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే
VZM: విజయనగరం టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు శుక్రవారం "ప్రజాదర్బార్" నిర్వహించారు. ఈ క్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా వచ్చిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు.