ఎమ్మెల్యే‌కు ఉపాధ్యాయుల వినతిపత్రం అందజేత

ఎమ్మెల్యే‌కు ఉపాధ్యాయుల వినతిపత్రం అందజేత

SKLM: డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింప చేయాలని శ్రీకాకుళం జిల్లా ఫోరం కన్వీనర్ కొత్తకోట శ్రీహరి కోరారు. ఈ మేరకు శనివారం ఆమదాలవలస ఎమ్మెల్యే, PUC ఛైర్మన్ కూన రవికుమార్‌‌ను ఆయన నివాసంలో జిల్లా ఫోరం ప్రతినిధులు కలిశారు. వినతి పత్రం సమర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. న్యాయమైన ఈ డిమాండ్‌‌ను అసెంబ్లీలో ప్రస్తావిస్తామని హామీ ఇచ్చారు.