ఉయ్యూరు రైతు బజార్‌లో కూరగాయల ధరలు

ఉయ్యూరు రైతు బజార్‌లో కూరగాయల ధరలు

కృష్ణా: ఉయ్యూరు రైతు బజార్‌లో బుధవారం కూరగాయల ధరలను అధికారులు తెలిపారు. టమాటా కేజీని ₹49కి విక్రయిస్తున్నారు. వంకాయను ₹16- ₹18కి, బెండకాయను ₹16కి, పచ్చిమిర్చిని ₹35కి అందిస్తున్నారు. కాకరకాయను ₹20కి, బీరకాయను ₹24కి, క్యాబేజీని ₹22కి అమ్ముతున్నారు. క్యారెట్ ₹47, దొండ ₹16, బంగాళదుంప ₹29, ఉల్లిపాయ ₹26, గోరుచిక్కులు ₹25, దోసకాయ ₹18, బీట్రూట్ ₹31గా ఉన్నాయి.