ఈ నెల 21న 'ఇట్లు మీ ఎదవ' రిలీజ్
త్రినాథ్ కటారి స్వీయ దర్శకత్వంలో నటించిన మూవీ 'ఇట్లు మీ ఎదవ'. యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ మూవీలో సాహితీ అవంచ కథానాయికగా నటించగా.. ఫొటోగ్రఫీ జగదీశ్ చీకటి, R.P. పట్నాయక్ మ్యూజిక్ అందించారు. కాగా, సినిమా నైజాం హక్కులను మైత్రీ వారు, ఆంధ్ర, సీడెడ్ ప్రైమ్ షో వాళ్ళు సొంతం చేసుకున్నారు.