జిల్లాలో రేపు మెగా జాబ్ మేళా

జిల్లాలో రేపు మెగా జాబ్ మేళా

KRNL: జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 17న ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. PhonePe, టాటా ఎలక్ట్రానిక్స్, శ్రీరామ్ చిట్స్, సంస్థలు పాల్గొని 190 ఖాళీలను భర్తీ చేయనున్నాయిని జిల్లా ఉపాధి అధికారి దీప్తి పేర్కొన్నారు. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హత గల 18-30 ఏళ్ల అభ్యర్థులు హాజరుకావచ్చని సర్టిఫికెట్లు, ఫోటోలు తీసుకురావాలని ఆమె వెల్లడించారు.