కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ

కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ

విశాఖలోని 55వ వార్డు కంచరపాలెం ముత్యాలమ్మ తల్లి గుడి వద్ద వైసీపీ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఇంటలెక్చువల్స్ ఫోరం అధ్యక్షులు దేవరకొండ మార్కండేయులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు కే.కే రాజు హజరైనారు. వారితో పాటు కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.