ఎంపీ దంపతులకు స్వాగతం పలికిన ఎమ్మెల్యే

ఎంపీ దంపతులకు స్వాగతం పలికిన ఎమ్మెల్యే

NLR: వి.పీ.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంపీ వేమిరెడ్డి ఉచిత కంటి వైద్య సేవలను ఉదయగిరి నియోజకవర్గంలో ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ వింజమూరులో ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దంపతులకు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, వింజమూరు టీడీపీ కార్యాలయంలో ఆత్మీయ ఆహ్వానం పలికారు. అనంతరం పలు రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలిపారు.