ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే

ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే

NLG: కేతేపల్లి మండలం బండపాలెం గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇవాళ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించి, భక్తులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆలయ పురోగతికి సహకారం అందిస్తామన్నారు.