ఆర్యవైశ్యుల మధ్య ముదురుతున్న ఎన్నికల వివాదం..!
GNTR: తెనాలి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సత్రం కమిటీ ఎంపిక వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. నూతన కమిటీ ఎన్నికకు సంబంధించి కొంతకాలంగా ఆర్యవైశ్య సభ్యుల మధ్య అంతర్యుద్ధం నడుస్తోంది. అనుకోని విధంగా కోర్టు ఆదేశాలతో ఎన్నికకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. దీంతో పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.