రేపు సిద్దిపేటలో భద్రాచల తలంబ్రాల పంపిణీ

రేపు సిద్దిపేటలో భద్రాచల తలంబ్రాల పంపిణీ

SDPT: రేపు సిద్దిపేట మార్కండేయ స్వామి దేవాలయంలో భద్రాచల రామయ్య కళ్యాణ ముత్యాల తలంబ్రాల పంపిణీ కార్యక్రమం ఉందని భక్తులందరు పాల్గొనాలని శ్రీ రామకోటి భక్త సమాజం సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు తెలిపారు. భద్రాచలం కళ్యాణానికి గోటి తలంబ్రాలు అందించిన ఘనత సిద్దిపేట గ్రామం భక్తులదే అన్నారు. అందుకే తలంబ్రాలు అందిస్తున్నామన్నారు.