అద్దంకిలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
BPT: అద్దంకి పట్టణంలోని కొత్త దామవారి పాలెం, నామ్ రహదారి తూర్పు ప్రాంతాల్లో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు DEE ఎం.దామోదర్ తెలిపారు. నరసరావుపేట రోడ్డు విద్యుత్ కార్యాలయం నుంచి భవాని సెంటర్ వరకు కొత్తగా వేసిన టవర్ల పైకి లైన్లు లాగే పనుల కారణంగా.. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పవర్ కట్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.