ఉగ్రవాదాన్ని నిర్మూలించండి మోదీజీ: విదేశీ విద్యార్థులు

గుజరాత్ వడోదరలో ప్రధాని మోదీ రోడ్షోలో స్థానిక ప్రజలతో పాటు విదేశీ విద్యార్థులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విదేశీ విద్యార్థులు ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని ప్రధానిని కోరారు. ఉగ్రవాదంపై యుద్ధం చేయాల్సిన సమయం ఇదేనంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. భారత్ ధైర్య సాహసాలు ఉగ్రవాదం అనే భూతాన్ని సర్వనాశనం చేయగలిగే వెలుగు అంటూ పేర్కొన్నారు.