నాణ్యమైన విద్యను అందించండి: DYEO

నాణ్యమైన విద్యను అందించండి: DYEO

ELR: మండవల్లి జెడ్పీ హైస్కూల్లో శుక్రవారం జరిగిన ప్యానల్ ఇన్సపేక్షన్ సందర్భంగా డీవైఈఓ రవీంద్రభారతి పాల్గొన్నారు. విద్యార్థులకు, ముఖ్యంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాల్సిన ఆవశ్యకతను ఆమె ఉపాధ్యాయులకు వివరించారు. చుట్టుపక్కల పాఠశాలల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు తమ బోధనా పద్ధతులను ఆమెకు వివరించారు.