ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో నలుగురికి జైలు శిక్ష

ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో నలుగురికి జైలు శిక్ష

KDP: మైదుకూరు అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో 4 మంది నిందితులకు తిరుపతి RSS స్పెషల్ JFCM కోర్టు శిక్ష విధించింది. ఒక్కొక్కరికి 2 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసు 2014లో నమోదవగా, నిందితులు ఎర్ర చందనం అక్రమ రవాణాలో పాల్గొన్నట్లు నిర్ధారణ అయింది.