రేపు పుంగనూరులో ఉచిత కంటి వైద్య శిబిరం

రేపు పుంగనూరులో ఉచిత కంటి వైద్య శిబిరం

CTR: పుంగనూరులోని తాటిమాకుపాళ్యంలో గల విశ్రాంత ఉద్యోగుల భవనంలో శనివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మునస్వామి మొదలియార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు శిబిరం ప్రారంభమవుతుందన్నారు. అనంతరం వయసుతో సబంధం లేకుండా కంటి జబ్బు ఉన్నవారు శిబిరానికి హాజరై సద్వినియోగం చేసుకోవాలని కోరారు.