వైసీపీకి షాక్.. బీజేపీలోకి భారీ చేరికలు

వైసీపీకి షాక్.. బీజేపీలోకి భారీ చేరికలు

KRNL: ఆలూరు నియాజకవర్గంలో వైసీపీ నుంచి బీజేపీలోకి ఇవాళ భారీగా చేరికలు జరిగాయి. రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సమక్షంలో  నియోజకవర్గ వ్యాప్తంగా పలువురు వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, బీజేపీ రాయలసీమ ఇంఛార్జ్ దయాకర్ రెడ్డి, పాల్గొన్నారు.